సారంగాపూర్, 13 September
పెర్కిట్ నుండి మండలంలోని జామ్ గ్రామానికి శ్రీ గణేశుని విగ్రహాన్ని శివసేన యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, గణపతి బప్పా మోరియా నినాదాలతో జామ్ గ్రామం మార్మోగిపోయింది.
పెర్కిట్ నుండి మండలంలోని జామ్ గ్రామంకు శ్రీ గణేశుని విగ్రహాన్ని శివసేన యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా “జై బోలో గణేష్ మహారాజ్ కీ జై”, “గణపతి బప్పా మోరియా” నినాదాలతో జామ్ గ్రామం మార్మోగిపోయింది. గ్రామ ప్రజలు గణనాథునికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శివసేన యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేష్ ఆగమనాన్ని విజయవంతం చేశారు.












