కొండుకూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 27
కడెం మండలం కొండుకూర్ గ్రామంలో ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన వెంకట్ రావు కుటుంబాన్ని, డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించారు. ఆయన మరణానంతరం అవయవ దానం చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
కడెం మండలం కొండుకూర్ గ్రామంలో ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన వెంకట్ రావు కుటుంబాన్ని, డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించారు.
వెంకట్ రావు మరణం బాధాకరమని, ఆయన మరణానంతరం కూడా అవయవ దానం చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.












